ట్రావెంకూర్ సంస్థానాధీశులకి భారత దేశ చరిత్ర లో ఒక విశిష్ట చరిత్ర ఉంది.వారు తమ రాజ్యాన్ని పద్మనాభ స్వామి తరపున పాలిస్తున్నట్టుగా భావించేవారు.కుటుంబంలోని పురుషులు పేరుకి ముందు "పద్మనాభ స్వామి దాసా " అని స్త్రీలు "పద్మనాభ స్వామి సేవిని" అని పెట్టుకునేవారు.ఇటీవల కాలంలో పద్మనాభ స్వామి వారి ఆలయంలో దొరికిన అమూల్యమైన బంగారు నగలు,సంపదా అంతా ఆ స్వామి సొత్తు గానే ఆ నేలమాళిగల్లోనే భద్రపరిచారు తప్ప తమ స్వంతానికి వాడుకోకపోవడం వారి భక్తి ప్రపత్తుల్ని తెలియజేస్తుంది.ట్రావెంకూర్ చివరి పాలకుడు బలరామ వర్మ ,చివరి మహారాణి తిరుణాల్ లక్ష్మి బాయి ..! ఇప్పటికి ఆ రాజకుటుంబాన్ని ప్రజలు యెంతో గౌరవిస్తారు.అన్నట్టు ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మ వీరి బంధు వర్గం లోని వారే..!
Pics: 1. Last maharani 2. Royal palace of Travancore
blogs lo coment pedutuntaaru SNKR ani aayanenaa?
ReplyDeletecha..cha..maa vaadu "profile" display chesukoagala magaadandi baabu..
ReplyDelete